Switch to English

Allu Arjun: సంధ్య ధియేటర్ ఘటనపై అల్లు అర్జున్ స్పందన.. వీడియో విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,853FansLike
57,764FollowersFollow

Allu Arjun: ‘పుష్ప 2’ ప్రీమియర్ ప్రదర్శన రోజు హైదరాబాద్ సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా.. ఆమె 9ఏళ్ల కుమారుడు గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని.. మనసుల్ని కలచివేసే సంఘటనగా పేర్కొన్నారు. ఆ కుటుంబానికి తన వంతుగా రూ.25లక్షలు సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.

‘పుష్ప ప్రీమియర్ కు మేము సంధ్య ధియేటర్ కు వెళ్లినప్పుడు బయట తొక్కిసలాట జరిగిందని.. ఒక మహిళ మృతి చెంది, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడని మరునాడు తెలిసింది. ఇది మా యూనిట్ మొత్తాన్ని తీవ్రంగా కలచివేసింది. ఎలా స్పందించాలో కూడా తెలీని పరిస్థితిలో ఉండిపోయాం. జరిగింది దురదృష్టకర ఘటన. మేము ఎంత చేసినా ఆమెను తీసుకురాలేము. నావంతుగా 25లక్షల సాయం అందిస్తున్నాను. వారి ఆసుపత్రి ఖర్చులు భరిస్తాను. వారికి అండగా ఉంటా’నంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

మరోవైపు ఘటనలో గాయపడ్డ బాలుడు నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

కోటలు.! కోటరీలు.! వైఎస్ జగన్‌పై విజయసాయి రెడ్డి సెటైర్ల వెనుక.!

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! నిన్నటిదాకా పొగడటం, నేడు తెగడటం.. ఇవన్నీ రాజకీయాల్లో అందరూ చూస్తున్నవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకాలే ఇన్నాళ్ళూ తిరిగిన విజయ సాయి రెడ్డి, ఇప్పుడు ఆయన్ని కాదని,...

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

47 ఏళ్ల శాసనసభ ప్రస్థానం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభ్యునిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేడు. 47 ఏళ్ల క్రితం అనగా 1978 మార్చి 15న ఆయన శాసన సభ్యునిగా ప్రమాణ...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

ఎక్కువ చదివినవి

చంద్రబాబుని ఏకాకిని చేద్దామనుకున్న జగన్.! తానే చివరికి ఏకాకిగా మిగిలిపోయె.!

చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో, ఆయన్ని ఏకాకిగా మార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయాల్లో రాజకీయ యెత్తుగడల్ని తప్పు పట్టలేంగానీ.. వైఎస్ జగన్ అనుసరించిన...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటాః నాగబాబు

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో గ్రాండ్ గా కొనసాగుతోంది. ఈ సభలో పార్టీ అగ్రనేత నాగబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటానని...

వేల కోట్లలో ఫీజు బకాయిలు.. వైసీపీ ఘనకార్యం ఇది..!

గత ప్రభుత్వం వైసీపీ ఏపీని ఎంత వెనక్కి తీసుకెళ్లిందో తెలిసిందే. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షేభం ఏర్పడేలా ఎక్కడికక్కడ ప్రభుత్వం అరాచకాలు సృష్టించింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని జగన్ మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రజలను...