నేడు ఉదయం నుండి అల్లు అరవింద్ మీడియా సమావేశంకి సంబంధించి రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. మీడియా సమావేశంలో దర్శకుడు పరశురాం పై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
తన బ్యానర్లో సినిమా చేసేందుకు కమిట్ అయ్యి దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ సినిమాను కమిట్ అవ్వడం తో పాటు అధికారికంగా ప్రకటించడంతో అల్లు అరవింద్ కి కోపం వచ్చింది. ఆ విషయం పై మాట్లాడేందుకే అల్లు అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు, కానీ నిర్మాతల మండలి మరియు దిల్ రాజు కాంపౌండ్ కు చెందిన వారు ఇంకా పరశురాం సన్నిహితులు అంతా అల్లు అరవింద్ ని శాంతింపజేసినట్లుగా తెలుస్తోంది.
దాంతో అల్లు అరవింద్ ఏర్పాటు చేయాలనుకున్న మీడియా సమావేశం క్యాన్సల్ అయింది. అల్లు అరవింద్ నిర్మాణంలో పరుశురాం దర్శకత్వంలో సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయిందట, స్క్రిప్ట్ విషయంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో పరశురాం సినిమాను ప్రకటించడంతో అల్లు అరవింద్ కి కోపం వచ్చింది. మొత్తానికి ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశం అయింది. ఇప్పటికి అయినా ఈ వివాదం సమసిపోయిందా.. రాజీ కుదిరిందా అనేది తెలియాల్సి ఉంది.
345178 500480Hello there, just became alert to your blog via Google, and found that its actually informative. Im going to watch out for brussels. I will appreciate should you continue this in future. Numerous folks is going to be benefited from your writing. Cheers! 703712
757811 823837wonderful post, really informative. I wonder why the other experts of this sector do not notice this. You must continue your writing. Im certain, youve a great readers base already! 346317
718305 889278Soon after study some of the websites together with your internet website now, i truly as if your way of blogging. I bookmarked it to my bookmark web site list and will be checking back soon. Pls appear at my site likewise and figure out what you believe. 538853