ఇండియాలో ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ 14 సీజన్ కరోనా కారణంగా మద్యంతరంగా నిలిచి పోయింది. ఈ సీజన్ బూడిద పాలు అనుకుంటున్న సమయంలో బీసీసీఐ మిగిలిన మ్యాచ్ లను యూఏఈ లో గత ఏడాది మాదిరిగా నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ఏడాది కూడా అక్కడ మ్యాచ్ లను నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. అయితే ఈసారి మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించాలనే నిర్ణయానికి వచ్చారు. స్టేడియంలో 50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించాలని భావిస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారికి యూఏఈలో జరుగబోతున్న మ్యాచ్ లకు అనుమతులు రాబోతున్నాయి. కొత్తగా జరుగనున్న ఈ మ్యాచ్ ల్లో ఆడేందుకు ఆటగాళ్లు ఇప్పటికే సిద్దం అయ్యారు. ఇక ప్రేక్షకులు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే చూడవచ్చు. కనుక చాలా కాలం తర్వాత మ్యాచ్ లు కలకలాడబోతున్నాయి. గత ఏడాది ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లు కొనసాగాయి. సెప్టెంబర్ 18 నుండి ఐపీఎల్ మ్యాచ్ లు కొనసాగబోతున్నాయి.
873958 133676Woh I like your content material , saved to favorites ! . 393140
886652 710958Some times its a pain in the ass to read what blog owners wrote but this internet web site is rattling user friendly ! . 821083
708117 968492I definitely enjoyed the method which you explore your experience and perception with the area of interest 758622
614485 109287Sweet internet website , super style , actually clean and utilize genial . 240121
313909 517731Really interesting info!Perfect just what I was seeking for! 576139