బన్నీ సినిమాకు .. ఓవర్ సీస్ క్రేజ్ !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,698FansLike
57,764FollowersFollow

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఇప్పటికే ఫిలిం సిటీ లో వేసిన సెట్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని ప్యారిస్ లో ప్లాన్ చేసింది. వచ్చే నెల మొదటివారంలో టీమ్ పారిస్ వెళ్లనుంది. ఈ సినిమా విషయంలో ఇప్పటికే అటు ప్రేక్షకుల్లో కానీ, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా టీజర్ కూడా విడుదల చేయకుండానే సినిమా బిజినెస్ మొత్తం కంప్లీట్ చేసినట్టు టాక్.

తాజగా ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను ఏకంగా 8.56 కోట్లకు అమ్మేసారు. అల్లు అర్జున్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ ప్రైస్ ! బ్లూ స్కై అనే సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఓవర్ సీస్ లో త్రివిక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆయన ఏ సినిమా చేసిన అక్కడ భారీ వసూళ్లు వస్తాయి. కేవలం ఓవర్ సీస్ హక్కులే కాకుండా నైజాం, సీడెడ్, తో పాటు కొన్న్ని ఆంధ్రా ఏరియా హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఆలా వైకుంఠపురంలో అంటూ అచ్చ తెలుగు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాజీ గ్లామర్ హీరోయిన్ టబు కీ రోల్ పోషిస్తుంది.

నెక్స్ట్ షెడ్యూల్ ని ప్యారిస్ లో ప్లాన్ చేసారు. అక్కడ రెండు సాంగ్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే, నివేద పేతురేజ్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు. నా పేరు సూర్య .. ప్లాప్ తరువాత చాల గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత అయన సుకుమార్ తో సినిమా చేయనున్నాడు.

9 COMMENTS

సినిమా

Trisha: ముగ్గురు హీరోల లక్కీచార్మ్ ‘త్రిష..’ ఆ మూడు సినిమాల్లో ఆమెనే...

Trisha: సినిమాకో కొత్త హీరోయిన్ వస్తున్న రోజుల్లో దాదాపు 25ఏళ్లుగా హీరోయిన్ గా రాణించడమంటే ఆషామాషీ కాదు. ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్న అతితక్కువ...

అన్నపూర్ణ ద్వారా ‘బాలన్ – ది బాయ్’ విడుదల

పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘బాలన్ - ది బాయ్’ సినిమా జూన్ 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. గ్రాండియర్ ఫిలిం మేకింగ్‌కు...

‘మా ఇంటి బంగారం’పై సమంత కాన్ఫిడెన్స్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు

Maa Inti Bangaram చిత్రంపై హీరోయిన్ సమంత పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు...

చిరంజీవి జోక్యంతో థియేటర్ల సంక్షోభానికి పరిష్కార ప్రయత్నాలు!

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సెంటేజ్ మోడల్ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు..! ఏమన్నారంటే..

Chiranjeevi: ‘సినిమా ధియేటర్ల మనుగడకు పర్సంటేజీ విధానం కోరుతున్నామని.. ఇది ‘పెద్ది’కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు.. ఇండస్ట్రీ’దని తెలంగాణ టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత...

రాజకీయం

పోలీసుల సస్పెన్షన్ వార్తలు ఫేక్?.. విజయ్ ప్రభుత్వం స్పందించాలంటూ పెరుగుతున్న డిమాండ్

తమిళనాడులో సంచలనం రేపిన బాలిక హత్య కేసు మధ్య మరో వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కేసు దర్యాప్తు సందర్భంగా ప్రెస్ మీట్‌కు ముందు కొందరు పోలీసు అధికారులు నవ్వుతూ మాట్లాడిన వీడియో...

సాధక్‌ల శ్రమతోనే జనసేనకు దేశవ్యాప్త గుర్తింపు: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ బలోపేతం, విస్తరణలో సాధక్‌లు అత్యంత కీలక పాత్ర పోషించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సాధక్‌లు రాత్రింబవళ్లు...

“నా సంపద, సంపాదన అంటే ఉద్యమీలు, సాధక్‌లే”: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని క్రమశిక్షణ కలిగిన సిద్ధాంత సమూహంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జనసేన సమావేశాల్లో కనిపించిన హడావుడి,...

సుగాలి ప్రీతి కేసులో న్యాయం కావాలి.. జగన్‌ను కలిసిన తల్లిదండ్రులు

కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసులో తమకు ఇప్పటికీ న్యాయం జరగలేదంటూ ఆమె తల్లిదండ్రులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు....

బీసీలు బలహీనులు కాదు.. దేశ రాజకీయాల్లో కీలక శక్తి: పవన్ కళ్యాణ్

బీసీలు సమాజంలో బలహీన వర్గాలు కాదని, దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మరియు బలమైన సామాజిక శక్తిగా నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జనాభాలో 51 శాతం కంటే ఎక్కువ...

ఎక్కువ చదివినవి

విజ్జేశ్వరం-సిద్ధాంతం ఏటిగట్టు రోడ్డుకు కదలిక.. పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష పరిశీలన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని విజ్జేశ్వరం ప్రాంతంలో పర్యటించి, విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు ప్రతిపాదిత ఏటిగట్టు రోడ్డును పరిశీలించారు. మూడు మండలాల పరిధిలో సుమారు...

పెనికలపాడులో సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన లోకేష్

రైతులను సేంద్రియ సాగువైపు మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని ఆయన అన్నారు. కడప...

AR Rahman: ‘ఆయనతో ‘రామాయణ’ ప్రయాణం అద్భుతం’.. ఎ.ఆర్.రెహమాన్ కామెంట్స్..

AR Rahman: భారతదేశపు అత్యంత అద్భుతమైన సినిమాలలో ఒకటిగా ‘రామాయణ’ నిలుస్తుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. భారతీయ సినీ ప్రేక్షకులనే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను కూడా ఈ...

Peddi: మళ్లీ మొదటికి..! ‘పెద్ది’కి పర్సంటేజీ కావాల్సిందే: తెలంగాణ ఎగ్జిబిటర్స్

Peddi: మరో 12రోజుల్లో విడుదలకానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీకి మరో చిక్కొచ్చిపడింది.’‘పెద్ది’కి ఆంధ్రాలో టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చేమో కానీ, తెలంగాణలో పెంపులేదు. టికెట్ రేట్లు పెంచొద్దని, పెంచి ప్రేక్షకులను చంపొద్దని...

‘మా ఇంటి బంగారం’పై సమంత కాన్ఫిడెన్స్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు

Maa Inti Bangaram చిత్రంపై హీరోయిన్ సమంత పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందినీ...