Switch to English

వయనాడ్ బాధితులకు ప్రభాస్ భూరి విరాళం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,802FansLike
57,764FollowersFollow

కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ఆయన టీమ్ ప్రకటించింది. దీనిపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉండే వారికి చేయూతనందించడంలో ప్రభాస్ ఎప్పుడు ముందుంటారంటూ ప్రశంసలు కనిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి అంత మొత్తంలో సాయం అందించిన వ్యక్తి ప్రభాస్ అని నెట్టింట్లోనూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.కోటి సాయం అందించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, నయన తార, విఘ్నేష్ దంపతులు రూ.25 లక్షలు, తమిళ హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, ఆయన తమ్ముడు కార్తీ కలిసి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిసి రూ.30 లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు, విక్రమ్ రూ. 20 లక్షలు, హీరోయిన్ రష్మిక రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.

మోహన్ లాల్ రూ.3 కోట్ల విరాళం ప్రకటించడంతోపాటు లెఫ్టినెంట్ హోదాలో సహాయక చర్యల్లోనూ పాల్గొంటున్నారు. ఇటీవల వయనాడ్ లో కురిసిన భారీ వర్షాలు, వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడటంతో 350 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సినిమా

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 22 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 22-04-2025, మంగళవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.44 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:18 గంటలకు. తిథి: బహుళ నవమి మ 1.03 వరకు,...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 19 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 19-04-2025, శనివారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు. తిథి: బహుళ షష్ఠి మ. 1.55 వరకు,...

పాస్టర్ల గౌరవ వేతనం.. చంద్రబాబు నిర్ణయంతో జగన్ కు షాక్..

సీఎం చంద్రబాబు కొన్ని నిర్ణయాలను ఆచితూచి తీసుకుంటున్నారు. అవి వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా ఉంటున్నాయి. వైసీపీకి ప్రచార అస్త్రాలు లేకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు మరో విషయంలో కూడా...

Samantha: నెట్టింట ఓ పోస్టు.. లైక్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో చర్చ

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తన వృత్తి, ఆరోగ్యం, ఆత్మస్థైర్యం, పర్యటనలు, మహిళల రక్షణ.. వంటి అంశాలపై స్పందిస్తూంటారు. ఈక్రమంలో ఇంటర్నెట్లో వైవాహిక జీవితాలు విచ్ఛిన్నం అనే అంశంపై...

Bombay: ‘ఇప్పడు రిలీజైతే ఎన్ని ధియేటర్లు తగలడిపోతాయో’ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్

Bombay: అరవింద్ స్వామి-మనీషా కోయిరాలా జంటగా 1995లో వచ్చిన సినిమా ‘బొంబాయి’ నాటి సమాజంలో పరిస్థితులకు దర్పణంలా నిలిచింది. ఇప్పుడీ సినిమా అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్. ‘బొంబాయి సినిమా...