Switch to English

సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. స్వల్ప గాయాలు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,804FansLike
57,764FollowersFollow

స్టార్ యాక్టర్ సోనూసూద్ భార్య యాక్సిడెంట్ లో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సోనూసూద్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. కుటంబ సమేతంగా అందరూ ఒకే చోట ఉంటున్నారు. సోనూసూద్ భార్య సోనాలి, తన మేనల్లుడుతో కలిసి నాగ్ పూర్ కు వెళ్లారు.

అక్కడ సోనాలితో పాటు ఆమె మేనల్లుడు, మరో మహిళ కారులో ప్రయాణిస్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. కారు డ్రైవర్ అలెర్ట్ అయి పెను ప్రమాదం నుంచి బయటపడేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సోనాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే ఆమె మేనల్లుడికి, మరో మహిళకు కూడా చిన్న గాయాలు అయినట్టు తెలుస్తోంది.

ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా మొత్తం సోనూసూద్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై సోనూసూద్ టీమ్ స్పందించింది. సోనాలి హెల్త్ అప్ డేట్ ఇచ్చింది. సోనాలికి యాక్సిడెంట్ అయిన వెంటనే నాగ్ పూర్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారని.. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నట్టు తెలిపింది.

ఇక ఘటన గురించి తెలిసిన వెంటనే సోనూసూద్ నాగ్ పూర్ బయలు దేరినట్టు సమాచారం. సోనూసూద్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో బాగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రీసెంట్ గానే ఆయన ఫతే సినిమాతో పలకరించారు.

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

ఎక్కువ చదివినవి

విద్యా వ్యవస్థకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పటి నుంచే ఆయన పలు విద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత...

పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే రెట్రో సందడి మొదలైంది. సూర్య లీడ్ రోల్ లో కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రెట్రో సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో...

జస్ట్ ఆస్కింగ్: బుర్ర పని చేస్తోందా రామకృష్ణా.?

వామపక్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో అడ్రస్ గల్లంతయ్యింది. తెలంగాణలో అప్పుడప్పుడూ, ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని, ‘ఏదో మూలన నేనున్నా’ అనిపించుకునే వామపక్షాలు, ఆంధ్ర ప్రదేశ్‌లో అయితే పూర్తిగా మాయమైపోయాయి. గతంలో, అంటే...

ఒకే నెలలో నాలుగు సినిమాలు రీ రిలీజ్.. మహేశ్ ఫ్యాన్స్ పై భారం..

ఇప్పుడు ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. సాధారణంగా కొత్త సినిమాలను చూడటమే ఎక్కువ. అలాంటి కొన్ని వందల సార్లు టీవీల్లో వచ్చిన సినిమాలను తీసుకొచ్చి థియేటర్లలో రిలీజ్ చేసినా వాటిని...

Bombay: ‘ఇప్పడు రిలీజైతే ఎన్ని ధియేటర్లు తగలడిపోతాయో’ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్

Bombay: అరవింద్ స్వామి-మనీషా కోయిరాలా జంటగా 1995లో వచ్చిన సినిమా ‘బొంబాయి’ నాటి సమాజంలో పరిస్థితులకు దర్పణంలా నిలిచింది. ఇప్పుడీ సినిమా అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్. ‘బొంబాయి సినిమా...