మెదక్ జిల్లాలో దారుణం యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో దుర్గయ్య తల తెగి 5 మీటర్ల దూరంలో పడటం స్థానికంగా కలకలం రేపింది. పెద్ద శంకరం పేట మండలం ఉత్తలూరు గ్రామానికి చెందిన దుర్గయ్య రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తుంటాడు. రోజు మాదిరిగా రైస్ మిల్లుకు వెళ్తున్న దుర్గయ్య ను దొజర్ ఢీ కొట్టింది.
రైస్ మిల్లు కు మరో నిమిషం లో చేరుకుంటాను అనుకుంటూ ఉండగా దుర్గయ్య ప్రయాణిస్తున్న ద్వి చక్ర వాహనం ను అదే మిల్లులో పని చేసే డోజర్ వచ్చి ఢీ కొట్టింది. దాంతో అతడు డోజర్ ముందు బ్లెడ్ పై పడ్డాడు. దాంతో తల తెగింది. తెగిన తలా 5 మీటర్ల దూరంలో పడినది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
682399 51650I discovered your weblog web site on google and appearance a couple of of your early posts. Keep up the exceptional operate. I basically extra the RSS feed to my MSN News Reader. Seeking for forward to reading far more on your part later on! 131228
34209 143071I undoubtedly enjoyed the method that you explore your experience and perception with the area of interest 538239