Switch to English

కరోనాపై ఏడు నెలల క్రితమే హెచ్చరించిన బాలమేధావి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

భారతీయ సంస్కృతిలో జ్యోతిష్యం ఒక భాగం. గ్రహాల సంచారం ఆధారంగా జరగబోయే విషయాలను దీని ద్వారా జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. చాలామంది దీనిని నమ్ముతారు కూడా. కొంతమంది మాత్రం జ్యోతిష్యాన్ని ట్రాష్ గా అభివర్ణిస్తుంటారు. అయితే, కొన్ని సంఘటనలు చూసినప్పుడు జ్యోతిష్యం కూడా కరెక్టే అనిపిస్తుంది.

ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ఏడు నెలల క్రితమే భారత్ కు చెందిన ఓ బాల జ్యోతిష్యుడు చెప్పడం విశేషం. మైసూరుకు చెందిన అభిజ్ఞా ఆనంద్ అనే 14 ఏళ్ల మేధావి తన విషయ పరిజ్ఞానంతో ఎంతో పాపులర్ అయ్యాడు. అతడు గతేడాది ఆగస్టు 22న యూట్యూబ్ లో ఒక వీడియో పోస్టు చేశాడు.

చంద్రుడు, రాహువుతో పాటు అంగారకుడు, శని, బృహస్పతి కలయిక వల్ల నవంబర్ 2019 నుంచి ఏప్రిల్ 2020 వరకు ప్రపంచంలో భారీ విపత్తు చోటుకోబోతోందని అందులో హెచ్చరించాడు. దీంతో యుద్ధం వంటిది ఏదైనా వస్తుందేమోనని కొందరు అప్పట్లో భావించారు. కానీ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ఆశ్చర్యకరంగా ఇది నవంబర్ చివరి వారం నుంచే చైనాలో మొదలైంది. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పాటిస్తుండటంతో త్వరలో ఇది అదుపులోకి వస్తుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మూడు రోజుల క్రితం అభిజ్ఞా ఆనంద్ మరో వీడియో పోస్టు చేశాడు. ఏప్రిల్ 2వ తేదీ వరకు అత్యంత దారుణమైన పరిస్థితులు ఉండబోతున్నాయని హెచ్చరించాడు. చంద్రుడు, రాహువు కలయిక కారణంగా వైరస్ మరింత విస్తృతంగా ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

‘గ్రహాల స్థితిగతులు ఆధారంగా ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఉన్నాయని చెప్పగలను. అందువల్ల ఎవరూ బయటకు వెళ్లొద్దు. ఇంట్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు వేడినీళ్లతో చేతులు కడుక్కుంటూ ఉండండి. అలాగే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే ఆహారం తీసుకోండి. ఈ వైరస్ ప్రభావం ఆంధ్ర, ఒడిశా, బెంగాల్, వాయువ్య భారతదేశంపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ వైరస్ ఇప్పటికిప్పుడు తగ్గే అవకాశం లేదు. అయితే ఈ ఏడాది మే 29 నాటికి కాస్త తగ్గుతుంది’ అని వివరించాడు. అంటే మే 29కి దీని ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉందన్నమాట.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...