Switch to English

ఆ అమ్మాయి గురించి మనకు సుధీర్ బాబు చెప్పేది ఎప్పుడంటే?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,858FansLike
57,764FollowersFollow

సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా కృతి శెట్టి చేస్తోంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు.

సుధీర్ – మోహన్ కృష్ణ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇప్పటికే వీరిద్దరూ సమ్మోహనం, వి చిత్రాలను చేసారు. సమ్మోహనం స్టైల్ లోనే మరో ఫుల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాడు మోహన్ కృష్ణ.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో సుధీర్ బాబు దర్శకుడిగా కనిపిస్తాడు.

4 COMMENTS

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

వైఎస్ జగన్ ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయకేతనం’.!

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయ కేతనం’ ప్రసంగాన్ని ముగించారు. సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా...

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ : పవన్ కళ్యాణ్

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ సభను జయప్రదం...

దేశానికి ఉపయోగపడేలా పవన్ ఎదగాలి : నాదెండ్ల మనోహర్

పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన జయకేతనంగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో పార్టీ నేతలంతా పవన్ తో పనిచేస్తున్న సమయంలో తాము పొందిన అనుభూతి ఆయన విధి విధానాల గురించి...

ప్రాణం ఉన్నంత వరకు పవన్ తోనే : బాలినేని

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. జననేతగా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న ఆవిర్భావ సభ కాబట్టి ఈ సభను సక్సెస్ చేయాలని...

బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటాః నాగబాబు

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో గ్రాండ్ గా కొనసాగుతోంది. ఈ సభలో పార్టీ అగ్రనేత నాగబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటానని...

ఎక్కువ చదివినవి

Bollywood: 18ఏళ్ల తర్వాత బాలీవుడ్ లవ్ బర్డ్స్ నవ్వులు, కబుర్లు.. బీటౌన్ ఆడియన్స్ ఫిదా

Shahid-Kareena: 18ఏళ్ల క్రితం బాలీవుడ్ క్యూటెస్ట్ లవ్ బర్డ్స్.. తర్వాత విడిపోయి.. విడివిడిగా జీవితాల్లో సెటిల్ అయి.. మళ్లీ ఒక వేదికపై సరదాగ కనిపిస్తే.. స్నేహితులుగా మాట్లాడుకుంటే.. చూసిన అభిమానులకు సంతోషమేగా..! అదే...

ప్రేమకథలన్నీ ఒక్కటే.. దిల్ రూబా అలరిస్తుంది..!

కిరణ్ అబ్బవరం రుక్సర్ థిల్లాన్ లీడ్ రోల్ లో విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమాను ఏ యూడ్లీ ఫిలిం, సారెగమ బ్యానర్ కలిసి నిర్మించారు....

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం...

వైకాపా ఫీజు పోరుపై లోకేష్ ధ్వజం

శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై వైకాపా వాయిదా తీర్మానానికి పట్టుబట్టింది. మండలి ఛైర్మన్‌ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో వైకాపా సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు....

Breaking News: కోటరీనే వైఎస్ జగన్ పతనాన్ని శాసిస్తోంది: విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం రవాణా, పోర్టు వ్యవహారాల్లో వైసీపీ కబ్జా రాజకీయాలు.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...