ఆంధ్రప్రదేశ్ లో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఈ వేడుకలు ప్రారంభించారు. గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గవర్నర్ మాట్లడుతూ.. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోరి నవరత్నాలు అమలు చేస్తోందని అన్నారు.
తెలంగాణలో కూడా 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన దార్శినికులకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
566040 187361Taylor Lautner By the way you might want to check out this cool site I found 742905
744514 1837A very good clear cut answer and a fantastic concept. But how do I post any function on this website is yet another question. The Foureyed Poet. 868172
935481 881826Its outstanding as your other articles : D, regards for posting . 734434
74185 297160Any person several opportune pieces, it comes surely, as properly as you bring in crave of various the a lot of other types of hikers close to you with hard part your question. pre owned awnings 141080