కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కోసం ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో మార్చి లో లాక్ డౌన్ పెట్టడం వలన ఎక్కడి వారు అక్కడే లాక్ అయిపోయారు. చాలా మంది స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నించి లాభం లేక ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇక వలస కూలీల అవస్థల గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇవి పక్కన పెడితే లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఢిల్లీలో ఇరుక్కుపోయిన ఐదేళ్ల బాలుడు ఫైనల్ గా బెంగుళూరు లోని తన తల్లిని కలుసుకున్నాడు.
ఐదేళ్ల విహాన్ శర్మ సెలవుల నిమిత్తం రెండు నెలలకి ముందే ఢిల్లీలోని తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. సడన్ గా లాక్ డౌన్ అమలు కావడంతో విహాన్ అక్కడే లాక్ అయిపోయాడు. నేటి నుంచి విమాన ప్రయాణాలకు వెసులు బాటు కల్పించడంతో ఒంటరిగా ఢిల్లీ నుంచి బెంగుళూరు కి స్పెషల్ క్యాటగిరీలో విమాన ప్రయాణం చేసి వచ్చాడు. విహాన్ కోసం తన తల్లి ఉదయమే కెంపెగౌడ ఎయిర్పోర్ట్ కి వచ్చి ఎదురు చూసారు. ఫైనల్ గా విహాన్ రీచ్ అవ్వగానే తాన్ ఆనందానికి అవధులు లేవని విహాన్ తల్లి తెలిపారు.
584136 562263Hey there! Excellent post! Please do tell us when we shall see a follow up! 536582
923306 636431I adore foregathering useful info , this post has got me even a lot more info! . 930698