దేశంలో ఉగ్రవాదులు పేట్రేగి పోతూనే ఉన్నారు. భారత ఆర్మీ జవాన్లను టార్గెట్గా చేసుకుని వారు చేస్తున్న ఉగ్రదాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తుంది. తాజాగా అస్సాం రైఫిల్స్ యూటిన్కు చెదిన భద్రత బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం హాట్ టాపిక్ అయ్యింది. ఉగ్రవాదుల మెరుపు దాడిని గుర్తించని భద్రత సిబ్బంది తేరుకునే సరికి నష్టం జరిగి పోయింది. ఈ సంఘటనలో నలుగురు జవాన్లు అమరులు అయ్యారు. మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
ఈ ఉగ్రదాడి ఇంపాల్ కు 95 కిలోమీటర్ల దూరంలో ఉండే రైఫిల్ యూనిట్ వద్ద జరిగినట్లుగా ఆర్మీ అధికారులు తెలియజేశారు. చందేల్ జిల్లాలో ఉన్న ఈ క్యాంపులో వందలాది మంది జవాన్లు కాపు కాస్తూ ఉండే విషయాన్ని అదునుగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడి చేసి ఉంటారు అంటూ అనుమానిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిని ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
504651 687953Seriously extremely good contribution, I genuinely depend on up-dates of your stuff. 505749
909727 173754Wow What great info. Thank you for the time you spent on this post. 453985
899735 509429Wow Da weiss man, wo es hingehen muss Viele Grsse Mirta 463719
110461 631651How significantly of an significant content material, maintain on penning significant other 5493