Switch to English

రూ.200 కోట్ల భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి.. మంత్రి లోకేష్ కు బాధితుల ఫిర్యాదు..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,470FansLike
57,764FollowersFollow

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 50వ రోజుకు చేరుకుంది. ఇక 50వ రోజున కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను లోకేష్ విన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే అధికారులను ఆదేశించారు. బాధితులకు కావాల్సిన సాయాన్ని కూడా ప్రభుత్వం తరఫున అందించేందుకు హామీలు ఇచ్చారు. ఇక ఈ ప్రజా దర్బార్ లోనే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 15 కుటుంబాలకు చెందిన రూ.200 కోట్ల విలువైన భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి కబ్జా చేశాడంటూ బాధితులు లోకేష్ కు విన్నవించారు.

పట్టణానికి చెందిన బాసాని సునీత, రెడ్డి గోపాలనాయుడు దంపతులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పట్టణంలో రూ.10 కోట్ల విలువైన 50 సెంట్ల భూమిని ఆక్రమించారని.. అడిగితే వేధిస్తున్నారంటూ తెలిపారు. మదనపల్లె లేడీ డాన్ గా పేరున్న కట్టా సులోచన పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించినట్టు వాళ్లు పేర్కొన్నారు. తమ భూమిలో ప్రహరీ గోడను, సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్టు వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే అనుచరులు దాడులకు దిగుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని చెప్పడంతో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పంచాయతీ ఏర్పాటు అర్జీతో పాటు టిప్పర్ లారీ యజమానుల సమస్యలపై కూడా అర్జీలు వచ్చాయి. వాటిని పరిష్కరిస్తామని తెలిపారు లోకేష్. ప్రకాశం జిల్లాకు చెందిన చూపు లేని అమ్మాయికి ఉద్యోగ భరోసాను ఇచ్చారు లోకేష్.

సినిమా

“జూనియర్‌” కిరీటికి శివన్న ఆశీర్వాదం

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న సినిమా ‘జూనియర్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రాధా కృష్ణ తెరకెక్కించగా, శ్రీలీల...

మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన తెలుగు వెబ్ సైట్

ఈరోజు కోట శ్రీనివాసరావు మరణం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఆయన పార్ధీవ దేహాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.. ఈ వార్తను ఒక తెలుగు వెబ్...

Kota Srinivasa Rao: ‘కోటన్నా..’ ఇదైతే నేను ఖండిస్తున్నా..!

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు.. తెలుగు చిత్రసీమ మర్చిపోలేని పేరు. విలక్షణమైన నటన అనే పదానికి నూరు శాతం న్యాయం చేసిన నటుడు ఆయన....

Kota Srinivasa Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోట...

Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుఝామున ఫిల్మ్ నగర్ ఆయన నివాసంలో కన్నుమూశారు....

రష్మిక కొత్త సినిమా నుంచి ‘నదివే…’ పాట

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, యువ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్,...

రాజకీయం

వైసీపీ డైవర్షన్ రాజకీయం: కూటమి ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటోందా.?

మొన్న ఎన్టీయార్ - పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా నడిచిన ట్రోలింగ్ కావొచ్చు.. అంతకు ముందు బాలకృష్ణ మీద జరిగిన ట్రోలింగ్ కావొచ్చు, చంద్రబాబు - లోకేష్ చుట్టూ నడుస్తున్న...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

పేర్ని నానీ.! అందర్నీ చంపేశాక, స్మశానంలో ఓట్లు అడుక్కుంటారా.?

రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం...

హిందీ నేర్చుకోవడంలో తప్పేంటి? – పవన్ కళ్యాణ్

హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రాజ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందీ భాషపై తన అభిప్రాయాలను సరళమైన శైలిలో...

వైద్య విద్యార్ధినుల లైంగిక వేధింపు, చంద్రబాబు సీరియస్

కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) లో చాలా మంది మెడికల్ విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురైన విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 50 మంది వరకు విద్యార్థినులు వేధింపులు జరిగాయని...

ఎక్కువ చదివినవి

జన నాయకుడు: బ్యాటరీ సైకిల్‌ను స్వయంగా నడిపిన పవన్

విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధూ తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్‌ను తయారు చేశాడు. ఈ సైకిల్ ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే మూడు గంటల్లో...

మానవ అక్రమ రవాణా – పవన్ కల్యాణ్ స్పందన

ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన యువకులు మోసపోయి మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో బందీలయ్యారని విజయనగరం జిల్లా మహిళ గండబోయిన సూర్యకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె రాష్ట్ర ఉప...

పొలిటికల్ పేమెంట్లు.! రాజకీయాలు ఇలాక్కూడా వుంటాయా.?

ప్రెస్ మీట్ పెట్టాలంటే, పేమెంట్లు అందాల్సిందే.. కొన్నేళ్ళ క్రితం ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించిన మాట ఇది. మీడియాకి కొందరు రాజకీయ నాయకులే ఈ విషయమై లీకులు అందించడంతో అప్పట్లో, ఈ అంశం...

ఓ భామ అయ్యో రామ’ బ్లాక్‌బస్టర్ కావాలి: మంచు మనోజ్

సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మలయాళ చిత్రం ‘జో’తో గుర్తింపు పొందిన మాళవిక మనోజ్...

మళ్ళీ జగన్ పరామర్శ .. నెలకొన్న భయాలు

ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ నేతలు ఇంటింటి తిరిగి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుంటే, ప్రజలు కూడా తమ అభ్యంతరాలు, ప్రశంసలతో స్పందిస్తున్నారు. ఇదంతా చూసి జగన్ గారికి గట్టి షాక్ తగిలినట్టు ఉంది....