ఆంధ్ర ప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 15 వేల కేసులు నమోదు అవ్వగా మరో వారం రోజుల్లోనే ఆ సంఖ్య 20 వేలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఏపీ హైకోర్టు కు చెందిన 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆందోళన మరింత ఎక్కువ అయ్యింది. హైకోర్టు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో చీప్ జస్టీస్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కొన్ని రోజుల పాటు హైకోర్టు కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు దిగువ కోర్టులకు సంబంధించిన కార్యక్రమాలను కూడా నిలిపేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ముఖ్యమైన కేసులను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను రిజిస్ట్రర్ విడుదల చేశారు. ఇంతకు ముందు కూడా కరోనా కారణంగా హైకోర్టును తాత్కాలికంగా క్లోజ్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు మళ్లీ అదే జరిగింది. ఇప్పుడు ఎన్ని రోజుల పాటు కోర్టు కార్యక్రమాలు నిలిపేస్తారు అనేది చూడాలి.
636692 318022I like this website its a master peace ! Glad I detected this on google . 463777
801913 624495Some genuinely great information , Gladiola I detected this. 837044
618292 873352Good web site, good and straightforward on the eyes and excellent content too. Do you want a lot of drafts to make a post? 870590
344135 843100I must admit that this really is 1 great insight. It surely gives a company the opportunity to get in on the ground floor and truly take part in creating something particular and tailored to their needs. 697478