Switch to English

ఆ 141 మంది ఏపీ వాసులు ఏమయ్యారు? ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం పై అధికారుల ఆరా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,824FansLike
57,786FollowersFollow

ఒడిశా లో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కూడా ఉండటంతో అధికారులు వారిపై దృష్టి సారించారు. ఆ ట్రైన్లో ప్రయాణించిన వారి వివరాలను వివిధ స్టేషన్ల నుంచి సేకరిస్తున్నారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న 267 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. వీరిలో 165 మంది విశాఖపట్నానికి చెందినవారు, రాజమండ్రి వాసులు 22 మంది, విజయవాడ కి చెందిన 88 మందిని రైల్వే అధికారులు గుర్తించారు.

మరోవైపు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న 49 మళ్లీ ఏపీ వాసులు క్షేమంగా ఉన్నారు. అయితే, రెండు రైళ్లలో కలిపి 114 మంది ప్రయాణికుల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో వారు ఏమయ్యారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయా లేదా వీరు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికులు ఎవరు ఆ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం లేదని తెలిపారు. ఏపి కి చెందిన కొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయని వారికి సహాయక చర్యలు అందించేందుకు ఏపీ మంత్రి అమర్నాథ్ తో సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు ఒడిశా కి వెళ్లారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నవంబర్ మొదటి వారంలో “తలకోన”

అక్షర క్రియేషన్ పతాకంపై, స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా, రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్...

‘పులగం’ ను అభినందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్

జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల...

Manchu Vishnu: భక్త కన్నప్పలో మరో స్టార్ హీరో..! మంచు విష్ణు...

Mohan lal: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా భక్త కన్నప్ప (Bhakta Kannappa) సినిమాకు ఇటివల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ముందు...

Ram Charan: RC16.. రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్...

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  నటించబోతున్న RC16కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్, అభిమానుల్లో హాట్ టాపిక్...

నాన్సెన్స్.! అక్కినేని నాగార్జునగారూ ఇదేం పద్ధతి.?

సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజనం సంధిస్తున్న ప్రశ్న ఇది. బిగ్ బాస్ రియాల్టీ షో ఇమేజ్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. కాదు కాదు, పడేశారు.!...

రాజకీయం

సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైసీపీ.?

దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం...

జనసేనాని వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు.!

ఇదీ మార్పు అంటే.! తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటున్నప్పుడు, కొందరు టీడీపీ మద్దతుదారులు కావొచ్చు, కొందరు టీడీపీ నేతలు కావొచ్చు.. ఈ కలయికని చెడగొట్టేందుకు తెరవెనుక చాలా...

వై నాట్ 175 అన్నారుగా.! 125కి పడిపోయిందేంటీ.?

సోషల్ మీడియాలో ఓ సర్వే సర్క్యులేట్ అవుతోంది. చిత్రంగా వైసీపీ శ్రేణులే ఈ సర్వేని సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం, టీడీపీ - జనసేన పొత్తు కారణంగా, 50 సీట్లను ఆ...

నా ప్రయాణం జనసేనతోనే: స్పష్టతనిచ్చిన కళ్యాణ్ దిలీప్ సుంకర

జనసేన మద్దతుదారుడైన ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, యూ ట్యూబ్ ఛానల్ ‘కామనర్ లైబ్రరీ’ ద్వారా రాజకీయ, సామాజిక అంశాల గురించి మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ పట్ల వీరాభిమానం, మెగాస్టార్ చిరంజీవి...

న్యాయ వ్యవస్థపై నిందలు.! పొలిటికల్ పతివ్రతలు.!

అరరె.. న్యాయ వ్యవస్థ మీద అత్యంత అసభ్యకరమైన రీతిలో ఆరోపణలు చేసేశారే.! ఉరి తీసేస్తే పోలా.? ఔను, ఇలాగే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ, ఏ చిన్న అవకాశాన్నీ...

ఎక్కువ చదివినవి

దక్కని ఊరట.! చంద్రబాబుది వృధా ప్రయాసే.!

వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగే చంద్రబాబు ఎక్కడ.? జైలు నుంచి బయటకు రాలేకపోతున్న చంద్రబాబు గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తోంది. చంద్రబాబుకి వయసు మీద పడింది. పార్టీ శ్రేణుల్ని ప్రభావితం చేయలేకపోతున్నారు. నాయకత్వ...

నవంబర్ మొదటి వారంలో “తలకోన”

అక్షర క్రియేషన్ పతాకంపై, స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా, రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "తలకోన" . టాలీవుడ్ మరియు బాలీవుడ్...

స్కంద: హాట్ టాపిక్ గా మారిన పొలిటికల్ డైలాగ్స్

ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన స్కంద నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు వచ్చిన రివ్యూల సంగతి పక్కనపెడితే కలెక్షన్స్...

అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమైన “రాక్షస కావ్యం”

అక్టోబర్ 6న రిలీజ్ కావాల్సిన “రాక్షస కావ్యం” సినిమా మరో వారం ఆలస్యంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు పోస్ట్...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 29 సెప్టెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:50 ని.లకు తిథి: భాద్రపద పౌర్ణమి సా.4:08 ని. వరకు తదుపరి భాద్రపద బహుళ పాడ్యమి సంస్కృతవారం: భృగు వాసరః (శుక్రవారం) నక్షత్రము:...