భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అభిమానులు కోట్ల సంఖ్యలో ఉంటారు. ఆయన ఒక్క చూపు చూస్తే చాలు అన్నట్లుగా కొన్ని వందల మంది ఉంటారు. అలాంటి అభిమానుల్లో ఒకరు ఏకంగా 1400 కిలో మీటర్లు నడిచి ధోనిని చూసేందుకు రాంచీ చేరుకున్నాడు.
హరియానాకు చెందిన అజయ్ గిల్ అనే వ్యక్తి తన గ్రామం నుండి రాంచీకి కాలి నడకన 17 రోజులు ప్రయాణించి ధోని ఉండే రాంచీకి చేరుకున్నాడు. అయితే రెండు రోజుల ముందు ధోనీ ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లి పోయాడు. దాంతో ఆ అభిమానికి నిరాశ తప్పలేదు. అయితే ధోనిని కలిసిన తర్వాతే తాను అక్కడ నుండి వెళ్తాను అని ఆ అభిమాని అంటున్నారు. ధోని వచ్చేందుకు నెలకు పైగా సమయం పడుతుంది. మరి అప్పటి వరకు ఉంటాడా చూడాలి.
265964 608339Read more on that great Post, I linked to you Thank you. 297484
726598 110530Aw, this was an exceptionally nice post. In concept I would like to place in writing such as this moreover – spending time and actual effort to create a outstanding article but so what can I say I procrastinate alot via no indicates discover a approach to go completed. 623149
546807 198990building websites is not only fun, but it can also generate an income for yourself;; 290301