దేశంలో వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి అయిన సందర్బంగా పురావస్తు శాఖ అధికారులు వంద పురాతన ఆలయాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం వంద కట్టడాలను త్రివర్ణ పతాకాన్ని అలంకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ ఫీట్ సాధించిన మొదటి దేశంగా ఇండియా రికార్డు సాధించింది. ఇండియాలో వంద కోట్ల డోసులు పూర్తి అయిన సందర్బంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
ఏపీలో చిత్తూరు జిల్లా చారిత్రాత్మక చంద్రగిరి శ్రీకృష్ణదేవరాయ కోటలోని రాణి మహల్ బౌధ స్థూపాల్లో కాల చక్రం లకు రాత్రి త్రివార్ణ పతాకం రంగు లైట్లను అలంకరించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. దేశ వ్యాప్తంగా కూడా వంద దేవాలయాలు మరియు ప్రముఖ కట్టడాలను ఈ విధంగా అలంకరించడం జరిగింది.
492134 628362I will tell your buddies to visit this web site. .Thanks for the write-up. 226701
448222 923012Hello there, just became alert to your blog through Google, and identified that it is truly informative. Im gonna watch out for brussels. Ill be grateful should you continue this in future. Many individuals is going to be benefited from your writing. Cheers! 576193