ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడ్డ వారిని ఎంత కఠినంగా శిక్షించినా కూడా కామాంధులకు బుద్ది రావడం లేదు. ఎన్ని సార్లు హెచ్చరించినా కూడా కొందరు మాత్రం మారడం లేదు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కొందరు రాక్షసులు తమ కామ కోరికను తీర్చుకునేందుకు ప్రయత్నించడం కన్నీరు తెప్పిస్తుంది. గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో దారుణం జరిగింది. 6 ఏళ్ల బాలికను 50 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడం జరిగింది.
కేసు నమోదు చేసిన పోలీసుల కథనం ప్రకారం.. భిక్షాటన చేసే కుటుంబంకు చెందిన ఆరు ఏళ్ల బాలిక పేరేచర్ల జంక్షన్ వద్ద భిక్షాటనకు వెళ్లింది. రాత్రి అయినా కూడా బాలిక రాకపోవడంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి తీసుకు వెళ్లినట్లుగా తేలింది.
దాంతో చుట్టు పక్కల వెదుకుతున్న సమయంలో రైల్వే స్టేషన్ లో ఒంటరిగా అమ్మాయి కూర్చుని ఏడుస్తోంది. గుంటూరు రూరల్ నల్లపాడుకు చెందిన స్వామి ఆ బాలికను తీసుకు వెళ్లినట్లుగా పోలీసులు నిర్థారించారు. అతడు బాలికను పొలాల్లోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేసినట్లుగా పోలీసులు చెప్పారు. స్వామిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.
744721 555158Hey! Good stuff, do tell us when you post something like that! 539636
175099 332977Thank you for having the time to discuss this topic. I truly appreciate it. Ill stick a link of this entry in my website. 907330
695778 353795hello I was very impressed with the setup you used with this blog. I use blogs my self so congrats. definatly adding to favorites. 640490